గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలి… -భక్తులకు అంబలి పంపిణీ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి
గంగమ్మ తల్లి ప్రజలందరినీ చల్లగా చూడాలి... -భక్తులకు అంబలి పంపిణీ చేసిన టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరినీ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని ఆదివారం తన కార్యాలయం ముందు భక్తులకు రాగి అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి...