పిచ్చాటూరులో డీలర్ల సమావేశం నిర్వహించిన తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు
పిచ్చాటూరులో డీలర్ల సమావేశం నిర్వహించిన తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు గరుడధాత్రి న్యూస్ : పిచ్చాటూరు మండల కేంద్రంలో సోమవారం తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని పలువురు ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. సమావేశంలో ప్రజలకు సరుకుల పంపిణీ పారదర్శకంగా, సమయానికి జరగాలని తహసీల్దార్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీలర్లకు తెలిపారు. అలాగే ఈ-పోస్...