ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 15 వినతులు స్వీకరణ
పలమనేరు,ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పురపాలక కమిషనర్ లోకేశ్వర వర్మ ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ....నేడు నిర్వహించిన పీజీఆర్ఎస్ వేదికలో వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 15 వినతులు వచ్చినట్లు తెలిపారు. శాఖల వారీగా వచ్చిన వినతుల...