చౌడేపల్లి జూలై 20 గరుడ దాత్రి న్యూస్
చౌడేపల్లి మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలోని శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి దేవాలయంలో నేటి నుండి ప్రతి సోమవారము
ఎండోమెంట్ తరపున ప్రసాదం వితరణ చేయబడుతుందనిఈఓ పి.రమణ తెలియజేశారు చౌడేపల్లి గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రజలు ఆ పరమశివుని దర్శనం చేసుకొనుటకు ప్రతి సోమవారము భక్తాదులు వస్తారు పై కార్యక్రమంలో ఈవో పి. రమణ,జూనియర్ అసిస్టెంట్ రమణ, సిబ్బంది హరి మరియు భక్తాదులు పాల్గొన్నారు