TELANGANA
సమస్యల నివేదనకు భారీగా తరలివచ్చిన ప్రజలు
* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు.
* సీఎం సతీమణి నారా భువనేశ్వరి.
కుప్పం,జులై 30(గరుడ ధాత్రి న్యూస్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు....





