ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అడోబ్ CEOగా మళ్లీ భారతీయుడే..!

అడోబ్ CEOగా మళ్లీ భారతీయుడే..!

📰 Generate e-Paper Clip

అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ నూతన CEOగా భారతీకు చెందిన అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న శంతను నారాయణ్ స్థానంలో డిసెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. శంతను ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఐఐటీ వారణాసి, ఎంఐటీ పూర్వ విద్యార్థి అయిన అనిల్, 2020లో అడోబ్లో చేరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!