బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్16
ప్రధాన రహదారులపై ఊరేగింపులు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి బదులుగా, వినాయక నిమజ్జన కార్యక్రమాలను తమతమ వీధుల్లోనే నిర్వహించి, తదనుగుణంగా నిమజ్జనం పూర్తి చేయాలని బైరెడ్డిపల్లి సబ్-ఇన్స్పెక్టర్ మండల ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు.
ఈ సూచనను పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నారు.
ప్రధాన రహదారులపై ఊరేగింపులు నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కల్పించవద్దు – బైరెడ్డిపల్లి ఎస్.ఐ.చందనప్రియ
RELATED ARTICLES
