కార్వేటి నగరం జూలై 23 గరుడదాద్రి న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు జరుగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0కి స్వాగతం అంటూ అక్షర క్రమంతో డీ.ఎం.పురం ఉన్నత పాఠశాల విద్యార్థులు అలరించారు.కార్యక్రమం లో హెచ్.ఎం రవి,పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ త్యాగరాజు, వైస్ చైర్మన్ సంధ్యశేఖర్, కో ఆప్టెడ్ మెంబర్ విజయ్ కుమార్,చంద్రశేఖర్,ఉపాద్యాయులు సరస్వతి,మాలతి, కలై వాణి,సుమతి,కిషోర్ కుమార్,రాములు,రంజిత్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
