ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెండి కిరీటం బహుకరణ

సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెండి కిరీటం బహుకరణ

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 13 గరుడదాద్రి న్యూస్

కార్వేటి నగరం మేజర్ పంచాయతీ కుమారగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో తిరుపతికి చెందిన డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ సతీమణి ఉమారాణి దాదాపు లక్ష రూపాయలు విలువైన, 370 గ్రాముల బరువు కలిగిన వెండి కిరీటాలను అమ్మవార్లకు గురువారం బహుకరించారు, త్వరలో స్వామివారికి ప్రత్యేకంగా యజ్ఞోపవేతం కూడా తయారు చేయిస్తున్నారు, అనంతరం దాతను ఆలయ కమిటీ అధ్యక్షులు రాంశెట్టి రాజశేఖర్ వారి దంపతులను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!