కార్వేటినగరం: సెప్టెంబర్ 18 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటి నగరం మండలం కొల్లాగుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏడిఈ చంద్రబాబు, ఏఈ నాధమని ఒక ప్రకటన తెలిపారు. దీనివల్ల విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తెలుసుకోవాలన్నారు.
