ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆగస్టు 5న బైరెడ్డిపల్లి మండల సర్వసభ్య సమావేశం

ఆగస్టు 5న బైరెడ్డిపల్లి మండల సర్వసభ్య సమావేశం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి, జూలై 30 (గరుడదాత్రి):

బైరెడ్డిపల్లి మండల సర్వసభ్య సమావేశం ఆగస్టు 5వ తేదీ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆనందబాబు తెలిపారు.
ఈ సమావేశానికి మండలంలోని అన్ని ఎంపీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరై, సంబంధిత అంశాలపై వివరాలు సమర్పించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!