బంగారుపాలెం సెప్టెంబర్ 12 గరుడ దాత్రి న్యూస్
బంగారుపాళెం మండల కేంద్రంలోని రాగిమానుపెంట గ్రామానికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మదన్ శనివారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన వివాహ వేడుకకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. మదన్ ఆహ్వానాన్ని ఎమ్మెల్యే సాదరంగా స్వీకరించి, ఆయనకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
