బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15
బైరెడ్డిపల్లి మండలంలోని 82 పాఠశాలల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు 2026 కు నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నారు. ఈ నెల
18 తేదీ ఓటర్ జాబితా ప్రదర్శన ,
25వ తేదీ తుది ఓటర్ల జాబితా ,
29వ తేదీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు జనార్దన్ రెడ్డి, దేశమ్మ తెలిపారు. షెడ్యూల్ ప్రకారము పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకొని , నూతన పాఠశాల యాజమాన్య కమిటీ
ఎలక్షన్స్ కు ఏర్పాట్లు చేయవలసిందిగా అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది అని పేర్కొన్నారు.
నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు 2026 నోటిఫికేషన్ విడుదల
RELATED ARTICLES
