ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపులి దాడిలో నలుగురు మహిళలు మృతి

పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

📰 Generate e-Paper Clip

పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

గరుడధాత్రి :

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులి దాడి కలకలం రేపింది…
సంధ్య వాహి తాలూకాలోని అటవీ ప్రాంతంలో తూనీకాకు (బీడీ ఆకు) సేకరణకు వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది
ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా ఈ ఏరియాలో పులి సంచారం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు
ఉదయం 8 గంటలకు అటవీ ప్రాంతంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!