ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విజయోత్సవ సభలో లోకేష్ ను కలిసిన బల్లి కళ్యాణ్

విజయోత్సవ సభలో లోకేష్ ను కలిసిన బల్లి కళ్యాణ్

📰 Generate e-Paper Clip

తిరుపతిలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం,సంక్షేమం,అభివృద్ధి విజయోత్సవ సభ ప్రాంగణంలో రాష్ట్ర ఐటీ మరియు విద్య శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు…
విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,మంత్రి నారా లోకేష్ గారు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు,మంత్రులు,ఎంపీలు ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు మరియు నేతలు.సభకు పెద్త ఎత్తున తరలి వచ్చిన కూటమి శ్రేణులు,ప్రజలు…

Previous article
రాజారెడ్డి ని పలకరించిన డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి, మే 12 : ఎన్డీఏ రెండేళ్ల పాలన విజయవంతంగా ముగిసిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయంలో జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం డామినేడు సమీపంలో జరిగిన ఎన్డీఏ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను రాజారెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో కలిసి జనసేన పార్టీ బలోపేతం, జనసేన పార్టీ జిల్లా కమిటీ మార్పులు చేర్పులు, ఇంకా పలు అంశాలపై రాజారెడ్డి పవన్ కళ్యాణ్ కు వివరించారు. మంగళగిరిలో త్వరలో జరగబోయే జనసైనికుల రాష్ట్రస్థాయి సమావేశంలో గుర్తు చేయమని పవన్ కళ్యాణ్ రాజారెడ్డికి సూచించినట్లు సమాచారం
Next article
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!