ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రవి నాయుడు ను ఆప్యాయంగా పలకరించిన నారా లోకేష్

రవి నాయుడు ను ఆప్యాయంగా పలకరించిన నారా లోకేష్

📰 Generate e-Paper Clip

తిరుపతి, జూన్ 12 :
ఎన్ డి ఏ పాలన రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభ లో శాప్ చైర్మన్ రవి నాయుడును ఐటీ శాఖ మంత్రి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో అక్కడ హోంమంత్రి అనిత తో పాటు మరో ఇద్దరు మంత్రులు కేంద్రమంత్రి ఎమ్మెల్యేలు ఉన్నారు. నారా లోకేష్ రవి నాయుడు పై చేయి వేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!