ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు

గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు

📰 Generate e-Paper Clip

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి.
ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!