ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమండి వ్యాపారస్థులకు మంజూరు పత్రాలు పంపిణి

మండి వ్యాపారస్థులకు మంజూరు పత్రాలు పంపిణి

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలోని వీ. కోట ఉప మార్కెట్ నందు టమోటా వ్యాపారాలు నిర్వహించే ముగ్గురు వ్యాపాస్థులకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి గారి చేతుల మీదుగా మండి రూముల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు ఎమ్మెల్యేకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, వేర్ హౌస్ కమిటీ డైరెక్టర్ రంగనాథ్, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, వీ. కోట మండల పార్టీ అధ్యక్షులు రాంబాబు తో పాటు నాయకులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!