చౌడేపల్లి జూలై 20 గరుడ దాత్రి న్యూస్
చౌడేపల్లి మండలం చౌడేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు వేరు సెనగ విత్తన కాయలు కోసం డబ్బు చెల్లించి. టోకెన్ పొందిన రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయుచున్నారు. ప్రతి రైతు తమ వెంట టోకెన్ తీసుకుని వచ్చి వేరుశనగ విత్తన కాయలు తీసుకుని పోవాలని సింగల్ విండో అధ్యక్షులు హరి రాయల్ పేర్కొన్నారు
